Friday, April 18, 2025

Radio LIVE


Breaking News

Saturday, 29 November 2014

ఎన్టీఆర్ ను లక్ష్మి పార్వతే చంపేశారు : నన్నపనేని రాజకుమారి

సీఎం కీసీఆర్ కు ఎన్టీఆర్ మరణంపై విచారణ చేపట్టాలని లక్ష్మి పార్వతి రాసిన లేఖపై టీడీపి నేత నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ.. లక్ష్మి పార్వతే ఎన్టీఆర్ ను చంపేశారని ఆరోపించారు. వాస్తవానికి లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాతే ఆయన జీవితం క్షీణించసాగిందని అంతకు ముందు ఆయనపై తాము ఎదురు దాడి చేశామని, ఎన్టీఆర్ గుండె అప్పుడు ఎంతో గట్టిగా ఉండేదన్నారు. విచారణ జరిపితే లక్ష్మి పార్వతిపైనే జరిపించాలని ఆమే అన్నారు. ఎన్టీఆర్ కు ఇచ్చే మందులు, భోజనంపై కూడా విచారణ జరిపించాలని నన్నపనేని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates