Thursday, April 17, 2025

Radio LIVE


Breaking News

Sunday, 23 November 2014

పెళ్లి రోజునే రూ.51 వేలు : ఈటెల రాజేందర్

అక్టోబర్ 2 నుంచి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతులకు పెళ్లి రోజునే ప్రభుత్వం రూ.51 వేలు అందిస్తుందని స్పష్టం చేశారు.పెళ్లికి నెలరోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని ఈటెల చెప్పారు.18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఆర్ధిక సహాయం చేస్తుందని స్పష్టం చేశారు.        

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates