Friday, April 18, 2025

Radio LIVE


Breaking News

Thursday, 27 November 2014

మానవ వ్యర్ధంతో రాకెట్ ఇంధనం

భారత సంతతి పరిశోధకులు అమెరికాలో మనవ వ్యర్ధాన్ని బయోగ్యాస్ గా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే రాకెట్లలో ఈ బయోగ్యాస్ ను ఇంధనంగా వాడతారు. అంటే దీనివల్ల చాలినంత ఇంధనం భూమి నుండి తీసుకోకపోయిన ఫరవాలేదన్న మాట. ఈ ప్రక్రియను అభివృద్ధి చేసిన పుల్లమ్మనపల్లిల్ ప్రతాప్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణతో తమ చుట్టూ కక్ష్యలో తిరిగే మానవ వ్యర్ధాన్ని బరించడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు తప్పుతుందన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates