Sunday, April 06, 2025

Radio LIVE


Breaking News

Sunday, 31 August 2014

ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత

ప్రముఖ రచయిత,దర్శకుడు,చిత్రకారుడు బాపు గుండెపోటుతో చెన్నై లో కన్నుమూశారు.బాపు వయసు 80 ఏళ్ళు.చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బాపు.బాపూ అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీ...
Read more ...

Saturday, 30 August 2014

ఇంగ్లాండ్ పై భారత్ సునాయాస విజయం

వన్డే ప్రపంచ ఛాంపియన్స్ భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై సునాయాస విజయం సాధించింది.శనివారం జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది.మొదట వికెట్...
Read more ...

సెప్టెంబర్ 19న ఆగడు విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు,శ్రీనువైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆగడు'.శనివారం సాయంత్రం శిల్పకళావేదిక వేదికలో చిత్ర ఆడియో ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్...
Read more ...

రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్-2 టీజర్ విడుదల

భీమవరం టాకీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఐస్ క్రీమ్2'.తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి,నవీన,నందు,గాయత్రీ,సిద్దు,భూపాల్,జీవ తదితరులు నటిస్తున్నారు.శరవేగంగా...
Read more ...

ఆగడు ఆడియో ఫంక్షన్ LIVE

మహేష్ బాబు తాజా చిత్రం  'ఆగడు' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళావేదిక లో జరుగుతుంది. ...
Read more ...

రజినీకాంత్ 'లింగా' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీక్షించండి...

40 సంవత్సరాల సినీప్రస్థానాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం 'లింగా'.రాక్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను గణేష్ చతుర్థి నాడు విడుదల చేసింది రాక్ లైన్ ఎంటర్...
Read more ...

Friday, 29 August 2014

జపాన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

ప్రధానిగా మోడీ మొదటిసారి జపాన్ పర్యటనకు బయలుదేరాడు.నేటి నుండి ఐదు రోజులపాటు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటించనున్నారు.రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని,విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ లు కూడా ప్రధాని వెంట...
Read more ...

నేడు భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే

5 వన్డేల సీరీస్ లో భాగంగా శనివారం భారత్,ఇంగ్లాండ్ ల మధ్య మూడో వన్డే ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరగనుంది.సీరీస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవగా,రెండో వన్డేలో...
Read more ...

సైనా ఇంటికి,సింధు సెమీస్ కి

ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువసంచలనం పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.19 సంవత్సరాల సింధు 2013 ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన...
Read more ...

దేశంలో 4 కోట్ల అశ్లీల వెబ్ సైట్లు ఉన్నాయి!

అశ్లీల వెబ్ సైట్లను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అది తమవల్ల కాదని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో తెలిపింది.ఇండియాలో దాదాపుగా 4 కోట్ల అశ్లీల...
Read more ...

Thursday, 28 August 2014

చనిపోయిన వ్యక్తి లేచి వచ్చిన వేళ

54 సంవత్సరాల బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి కాన్సర్ తో చనిపోయాడని నిర్దారించి ప్లాస్టిక్ సంచిలో పెట్టిన రెండు గంటల తరువాత మళ్ళీ బ్రతికిన ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే :గొంకాల్వేస్...
Read more ...

Wednesday, 27 August 2014

ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం

టెస్ట్ సీరీస్ లో ఘోర పరాభవం తరువాత ఇంగ్లాండ్ తో మొదలైన వన్డే సీరీస్ లో మొదటి మ్యాచ్ రద్దు అవగా,బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.ఈ విజయంతో సీరీస్ లో 1-0 ఆధిక్యంలో...
Read more ...

మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిన మెదక్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పేరును పార్టీ ప్రకటించింది.కాంగ్రేస్ పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు జగ్గారెడ్డి.ఈ...
Read more ...

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఇక 80 మార్కులకే

తెలంగాణా రాష్ట్రంలో 9,10వ తరగతి పరీక్షల సంస్కరణను ప్రభుత్వం చేపట్టింది.దీనికి సంబందించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది ప్రభుత్వం.ఈ సంస్కరణలు ఈ విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న...
Read more ...
Designed By Published.. Blogger Templates