Monday, April 07, 2025

Radio LIVE


Breaking News

Thursday, 11 December 2014

నైటీలతో వీధుల్లోకి వస్తే జరిమానా!

ఈ రోజుల్లో మహిళలు నైటీ వేసుకోవడం సర్వసాధరణమైపోయింది.అంతేకాదు నైటీలతోనే వీధుల్లో పచార్లు చేయడం పరిపాటిగా మారిపోయింది.అత్యాచారాలకు నైటీలే కారణమవుతున్నాయని భావించిన ఓ మహిలమండలి వాటిని నిషేధించాలని బావించింది.ఆలోచన వచ్చిందే తడవుగా నైటీలు ధరించి వీధుల్లోకి వస్తే సదరు మహిళకు 500 రూపాయలు జరిమానా విధించాలని నవీ ముంబైలోని గోఠీవలి గ్రామంలోని ఇంద్రాయణి మహిళామండలి నిర్ణయించింది. ఇక మహిళలు నైటీలు వేసుకొని ఇంటికే పరిమితం కావాలి.బయటిసి వస్తే జరిమానే. సాక్షాత్తు మహిళా మండలే ఫర్మానా జారీ చేసినందుకు ఈ నిబంధన పాటించల్సోస్తుంది.కొంతమంది స్త్రీలు ఈ కట్టుబాటుపై చికాకు పడ్తున్నారు.ఇలాంటి వాటిని ఏ పురుష పుంగవుడో రుద్దితే పెద్ద ధుమారమే జరిగేది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates