Monday, April 07, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 10 December 2014

పాలస్తీనా మంత్రి హతం

ఆక్రమిత వెస్ ట్ బ్యాంక్ లో ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న పాలస్తీనా మంత్రి ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.జైదు అబూ ఈన్ (50)కు ఎటువంటి ఫోర్టుఫోలియో ఇవ్వలేదు.అక్రమ సేటిల్మెంట్లకు నిరసనగా ఇతను 100 మంది విదేశీ, స్థానిక పజలతో కలిసి ర్యాలీ చేస్తుండగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామల్లాలో చనిపోయారు.దీనిని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates