Monday, April 07, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 10 December 2014

నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సత్యార్ది,మలాలా మూసుఫ్ జాయ్

బాలకార్మికుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన సత్యార్ధికి,బాలికల విద్య కోసం కృషి చేసిన మలాలా యూసుఫ్ జాయ్ లకు సమున్నత గౌరవం దక్కింది.బుధవారం నార్వేలోని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నోబెల్ ఫౌండేషన్ మన దేశానికి చెందిన కైలాష్ సత్యర్ది,పాకిస్థాని బాలిక మలాలా మూసుఫ్ జాయ్ కి సంయుక్తంగా నోబుల్ శాంతి పురస్కారాన్ని అందజేసింది. నోబుల్ పురస్కారాలను డిసెంబర్ 10 న అల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి సందర్భంగా అందజేయడం ఆనవాయితీ.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates