Radio LIVE


Breaking News

Tuesday 21 October 2014

ఢిల్లీ లో 200 దాటిన డెంగ్యూ కేసులు

ఢిల్లీ లో గతవారం 42% డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో, ఈ సీజన్ లో మొత్తం కేసుల సంఖ్య 200 కి చేరుకుంది.
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం … ఢిల్లీ లో అక్టోబర్ 11 వరకు 158 గా ఉన్న డెంగ్యూ కేసులు, అక్టోబర్ 18 వరకు 225 గా నమోదయ్యాయి.
ఢిల్లీ లో 2008 లో – 1,300 కేసులు.
2010 లో – 6,200 కేసులు.
2011 లో – 1,131 కేసులు.
2012 లో – 2,093 కేసులు నమోదయ్యాయి.
స్థానిక సంస్థలు చాలా ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం, వర్షాలు ఆలస్యంగా రావడంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు తగ్గు ముఖం పట్టాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates