Radio LIVE


Breaking News

Monday 27 October 2014

జంక్ ఫుడ్ అలవాటుకు సోషల్ మీడియా కూడా ఓ కారణమంటున్న సర్వే

ఈ మధ్యకాలంలో పిల్లలు ఫిజ్జా, బర్గర్ తదితర జంక్ ఫుడ్ లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు ఇంతగా ఈ తరహ తిండికి అలవాటు పడటానికి సోషల్ మీడియా కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. జంక్ ఫుడ్ కు సంబంధించి ఫేస్ బుక్ తదితర సోషల్ సైట్లలో మార్కెటింగ్ ఎక్కువగా ఉంటుందని దీంతో వీటిపై పిల్లలు అమితమైన ఆసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. జంక్ ఫుడ్, శీతల పనియలకు సంబంధించిన ఫేస్ బుక్ పేజీలను టీనేజ్ పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates