Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

ఆ కథానాయికను ఆమే తల్లికి అప్పగించండి : కోర్టు

కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన పట్టుబడిన విషయం తెలిసిందే. శ్వేతా బసు అరెస్టు అయిన తర్వాత పోలీసులు ఆమెను సంరక్షణ గృహానికి తరలించారు. ఆ నటిని 6 నెలల పాటు సంరక్షణ గృహంలో ఉంచాలన్న ఎర్ర మంజిల్ కోర్ట్ ఆదేశాలను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఆ నటిని ఆమె తల్లికి అప్పగించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates