Radio LIVE


Breaking News

Monday 27 October 2014

దాశరధి కృష్ణమాచార్యులు కుమారుడు లక్ష్మణాచార్యులకు ప్రభుత్వ ఉద్యోగం

కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దాశరధి కృష్ణమాచార్యులు కుమారుడు లక్ష్మణాచార్యులకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నెట్ వర్క్ ఇంజనీరింగ్ గా ఐటీ డిపార్ట్ మెంట్ లో ప్రభుత్వం లక్ష్మణాచార్యులకు ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ లక్ష్మణాచార్యులకు అపాయింట్మెంట్ లేఖను అందజేశారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates