Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

తెలంగాణా సీఎం ను కలిసిన సానియా మిర్జా

ముఖ్య మంత్రి కేసీఆర్ ను క్యాంపు ఆఫీస్ లో  తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా కలిశారు. డబ్ల్యూటీ ఏ చాంపియన్ షిప్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న సానియాకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. పలు అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates