Radio LIVE


Breaking News

Thursday 30 October 2014

తమిళ జాలర్లకు ఉరిశిక్ష

కొలంబో కోర్ట్ భారత్ కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధించింది. 2011 లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో శ్రీలంక ఎనిమిది మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు వారిలోని ఐదుగురికి శిక్ష ఖరారు అయ్యింది. తమిళులు దీనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా రామేశ్వరం పరిసర గ్రామాలకు చెందినవారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates