Radio LIVE


Breaking News

Tuesday 21 October 2014

సీబీఐ కోర్ట్ లో ఓఎంసీ కేసుపై విచారణ

ఓఎంసీ కేసుపై సీబీఐ కోర్ట్ లో మంగళవారం విచారణ జరిగింది.మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కృపానంద, గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ విచారణకు హాజరయ్యారు.
బీవీ శ్రీనివాసరెడ్డి అలీఖాన్,గాలి జనార్ధన్ రెడ్డిల రిమాండ్ ను నవంబర్ 20 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates