Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

కృష్ణా ట్రిబ్యునల్లో వాదనకు రాష్ట్రం తరపున వైద్యనాధన్ నియామకం

గతకొంత కాలం నుంచి కృష్ణా జలాల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ సుప్రీం కోర్ట్ లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే తెలంగాణా రాష్రం తరపున వాదించేందుకు జస్టిస్ వైద్యనాధన్ నియామకం అయ్యారు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉందని ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates