Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

డిసెంబర్ 3కు నల్లధనం కేసు విచారణ వాయిదా

సుప్రీం కోర్ట్ కు కేంద్రప్రభుత్వం మూడు జాబితాలతో కూడిన 627 మంది నల్ల కుబేరుల పేర్లను స్టీల్ కవర్లో ఉంచి సమర్పించింది. సుప్రీం ఈ కేసు విచారణపై స్పందిస్తూ.. నల్లదనం కేసులో తదుపరి కార్యాచరణను సిట్ నిర్ధారిస్తుంది. సీల్డ్ కవర్ లోని జాబితాను సిట్ అధ్యక్ష, ఉపాధ్యక్షులే తెరవాలి. సిట్ ముందు విదేశీ ఒప్పందాలతో ఉన్న ఇబ్బందులను ఉంచవచ్చు.నవంబర్ లోపు కోర్ట్ కు సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలి. తదుపరి నల్లదనం విచారణ కేసును డిసెంబర్ 3 తేదిన వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్ట్ పేర్కొంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates