Radio LIVE


Breaking News

Saturday 25 October 2014

“రాష్ట్రీయ్ ఏక్తాదివస్ “గా సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతి

కేంద్ర ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31 ని జాతీయ ఐక్యాత దినంగా (రాష్ట్రీయ్ ఏక్తా దివస్ గా) నిర్వహించాలని నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.కాగా కేంద్ర క్యాబినెట్ మహాత్మా గాంధీ మినహా ఇతర జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించబోమని నిర్ణయం తీసుకున్న వారంలోపలే రాష్ట్రీయ్ ఏక్తా దివస్ గా పటేల్ జయంతిని ప్రకటించడం విశేషం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates