Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

రూ.3 కు వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ (ఎల్ పీజీ )ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.3 కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 23 నుంచి బుక్ చేసుకున్నవారికి ఈ ధర వర్తిస్తుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates