Radio LIVE


Breaking News

Thursday 30 October 2014

సోనియని కలిసిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అధినేత్రిని సోనియా గాంధీని తెలంగాణా రాష్ట్ర కాంగేస్ నేతలు కలిశారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సోనియాకు వివరించారు. సోనియాను కలిసిన వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీలు వివేక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, రాజయ్య ఉన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates