Radio LIVE


Breaking News

Wednesday 29 October 2014

క్యూబాపై ఆంక్షల ఎత్తివేతకు భారత్ మద్దతు

జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ తో సహా 187 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ 23 ఏళ్ళుగా అమెరికా కొనసాగిస్తున్న ఆర్ధిక, వాణిజ్య , విత్త ఆంక్షలకు స్వస్తి పలకాలని ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఎప్పటిలాగే యూఎస్ , ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి. మైక్రోనేషియా, పలావు , మార్షల్ దీవులు ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates