Sunday, April 13, 2025

Radio LIVE


Breaking News

Tuesday, 21 October 2014

వచ్చే ఐదేళ్లలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్-పోచారం

అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ను రాగల ఐదేళ్లలో అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖమంత్రి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.
తెలుగు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న చంద్రబాబు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కావాలనే కృష్ణాపట్నంలో విద్యుత్ ఉత్పత్తి చేయడంలేదని, చంద్రబాబు ఇంటి ముందు టీ టీడీపీ నేతలు ధర్నా చేయాలని సూచించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates