Monday, April 14, 2025

Radio LIVE


Breaking News

Thursday, 30 October 2014

మార్క్ ఫెడ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

మార్క్ ఫెడ్ అధికారులతో తెలంగాణా సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. రైతులను మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బంది పెట్టవద్దని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైజ్ తో నిమిత్తం లేకుండా మొక్కజోన్నాను కొనుగోలు చేయాలనీ ఆదేశించారు. మొక్కజొన్న ఏ గ్రేడ్ కు ధర రూ.1310 , బి గ్రేడ్ కు రూ.1230లు ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates