Monday, April 14, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 29 October 2014

తెలంగాణా సీఎం ను కలిసిన సానియా మిర్జా

ముఖ్య మంత్రి కేసీఆర్ ను క్యాంపు ఆఫీస్ లో  తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా కలిశారు. డబ్ల్యూటీ ఏ చాంపియన్ షిప్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న సానియాకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. పలు అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates