ఏటీఎంలలో లావాదేవీలకు సంబంధించి నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి
రానున్నాయి.సొంత బ్యాంకు ఏటీఎం నుండి నెలకు ఐదుసార్లకు మించి డబ్బులు
తీసుకున్నా,బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా,మినీ స్టేట్ మెంట్...
భారత స్టార్ షూటర్, ఒలంపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం
దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య( ఐఎస్ఎస్ఎఫ్ ) అథ్లెట్ల కమిటీ
ఛైర్మెన్ గా అభినవ్ బింద్రా ఎంపికయ్యాడు. అథ్లెట్ల కమిటీకి...
బ్లూమ్ బర్గ్ బిసినెస్ వీక్ లో రాసిన ఓ కథనంలో ఆపిల్ కంపనీ సీఈవో టిమ్ కుక్
తాను 'గే' నని బహిరంగంగా పేర్కొన్నాడు. ఇతరులు సెక్స్ ఓరియంటేషన్ తెలపడంలో తన
మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను 'గే' నని బహిరంగంగా...
కాంగ్రెస్ అధినేత్రిని సోనియా గాంధీని తెలంగాణా రాష్ట్ర కాంగేస్ నేతలు
కలిశారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను సోనియాకు
వివరించారు. సోనియాను కలిసిన వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీలు వివేక్,...
మార్క్ ఫెడ్ అధికారులతో తెలంగాణా సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు.
రైతులను మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బంది పెట్టవద్దని కేసీఆర్ అధికారులకు
ఆదేశాలు జారీ చేశారు. సైజ్ తో నిమిత్తం లేకుండా మొక్కజోన్నాను...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఛత్తీస్ గఢ్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. చంద్రశేఖర్
వచ్చేనెల 2, 3 తేదీలలో అధికారికంగా చత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు.ఆయన ఈ
సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణకు కావాల్సిన...
ప్రభుత్వం అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఆంగ్లో ఇండియన్ స్థానాన్ని భర్తీ
చేసింది. ఎల్వీన్ స్టీవెన్సన్ అనే ఆంగ్లో ఇండియన్ సభ్యునిగా నామినేట్
అయ్యారు.స్టీవెన్సన్ తో సభ్యుల సంఖ్య 120 కి చేరింది. స్టీవెన్...
గురువారం సాయంత్రం ప్రసిద్ద కవి అజీజ్ ఇందోరి (82) తీవ్ర అనారోగ్యంతో
మరణించారు. ఇతను ప్రసిద్ద హిందీ రచనలను ఉర్ధూలో అనువదించారు.18 గ్రంధాలూ
రాశారు. అజీజ్ 1932 లో జన్మించారు...
వచ్చేనెలలో అమెరికా పర్యటనకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్
వెళ్లనున్నారు. ఆ దేశ రక్షణ అధికారులతో షరీఫ్ అమెరికా పర్యటనలో భాగంగా
సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలకమైన భద్రతా అంశాలపై...
పాలస్తినాను స్వీడన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఆ దేశం ఈ చర్య
ద్వారా పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయనే
ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పాలస్తీనా దీనికి సంతోషం...
కొలంబో కోర్ట్ భారత్ కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధించింది.
2011 లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో శ్రీలంక
ఎనిమిది మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు వారిలోని...
కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ
పట్టుబడిన పట్టుబడిన విషయం తెలిసిందే. శ్వేతా బసు అరెస్టు అయిన తర్వాత
పోలీసులు ఆమెను సంరక్షణ గృహానికి తరలించారు. ఆ నటిని 6...
హైదరాబాద్ లో 150 హోం గార్డుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నవంబర్ 10 నుంచి 22 వరకు హోం గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని
పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గోషా మహల్...
హవాయి దీవుల్లోని కిలోయియా అగ్నిపర్వతం లావాను నిరంతరాయంగా
చిమ్ముతుండడంతో ఓ పట్టణానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ అగ్నిపర్వతం లావా
జూన్ 27 నుంచి చిమ్మడం మొదలై ఇప్పుడు పహోవ పట్టణ సమీపానికి దూసుకొచ్చింది....
ఫేస్ బుక్ ప్రేమికులారా.. జాగ్రత్తగా పోస్టులు చేయండి. గుంటూరుకు చెందిన
న్యాయ విద్యార్థి చేసిన పోస్ట్ అతని అరెస్టుకు దారి తీసింది .అతను చేసిన
తప్పు ఏమిటంటే హుదూద్ తుఫాన్ ను నేను ప్రేమిస్తున్నాను....
ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ (ఎల్ పీజీ )ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రూ.3 కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 23 నుంచి బుక్
చేసుకున్నవారికి ఈ ధర వర్తిస్తుంది.
...
జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ తో సహా 187 దేశాలు
అనుకూలంగా ఓటు వేశాయి. ఈ 23 ఏళ్ళుగా అమెరికా కొనసాగిస్తున్న ఆర్ధిక,
వాణిజ్య , విత్త ఆంక్షలకు స్వస్తి పలకాలని ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని...
ముఖ్య మంత్రి కేసీఆర్ ను క్యాంపు ఆఫీస్ లో తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా
కలిశారు. డబ్ల్యూటీ ఏ చాంపియన్ షిప్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న
సానియాకు కేసీఆర్ అభినందనలు తెలిపారు....
సుప్రీం కోర్ట్ కు కేంద్రప్రభుత్వం మూడు జాబితాలతో కూడిన 627 మంది నల్ల
కుబేరుల పేర్లను స్టీల్ కవర్లో ఉంచి సమర్పించింది. సుప్రీం ఈ కేసు విచారణపై
స్పందిస్తూ.. నల్లదనం కేసులో తదుపరి కార్యాచరణను సిట్...
గతకొంత కాలం నుంచి కృష్ణా జలాల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ సుప్రీం
కోర్ట్ లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే తెలంగాణా రాష్రం తరపున
వాదించేందుకు జస్టిస్ వైద్యనాధన్ నియామకం అయ్యారు. తెలంగాణకు...
స్మశానంలో సమాధులను
త్రవ్వడం,పూడ్చిపెట్టిన బాలికల శవాలను శవపేటిక నుండి దొంగిలించి ఇంట్లో
పెట్టుకొని వాటిని అందంగా అలంకరించి బొమ్మాల్లా తయారు చేయడం అతని సరదా.గత
పది సంవత్సరాలుగా అతనికి ఇదే పని.
పది...
ఈ మధ్యకాలంలో పిల్లలు ఫిజ్జా, బర్గర్ తదితర జంక్ ఫుడ్ లపై విపరీతమైన ఆసక్తి
చూపుతున్నారు. పిల్లలు ఇంతగా ఈ తరహ తిండికి అలవాటు పడటానికి సోషల్ మీడియా
కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన...
సోమవారం బీహార్ లోని ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయను వియత్నాం
ప్రధాన మంత్రి నగుయిన్ టాన్ జింగ్ సందర్శించారు. ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి
జితిన్ రామ్ మాంఝీ గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా...
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దాశరధి కృష్ణమాచార్యులు కుమారుడు
లక్ష్మణాచార్యులకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నెట్ వర్క్ ఇంజనీరింగ్ గా
ఐటీ డిపార్ట్ మెంట్ లో ప్రభుత్వం లక్ష్మణాచార్యులకు ఉద్యోగం ఇచ్చింది....
ట్యునీషియాలో అరబ్ విప్లవ జ్వాలలు ఎగిసిన మూడేండ్లకు తొలిసారిగా ఎన్నికలు
జరిగాయి. ఆదివారం నాడు పోలింగ్ బూతుల ముందు ప్రజలు ఉత్సాహంతో బారులు
తీరారు. 2011 లో జాస్మీన్ విప్లవంతో బెన్ అలీ నియంతృత్వ పాలనకు...
సౌత్ ఆఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ సెన్ జో మేయవాను జోహేన్స్ బర్గ్ లోని తన
సొంత ఇంట్లోనే దుండగులు కాల్చి చంపారు. అక్కడి మీడియా ప్రకారం దుండగులు
అతడి ఇంట్లో ఆదివారం దోపిడీకి చొరబడి సెన్ జో ను చంపి ఉంటారని...
తాజా ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షురాలుగా దిల్మా రౌసెఫ్ తిరిగి విజయం
సాధించారు. ప్రతిపక్ష పార్టీపై వామపక్ష పార్టీ నాయకురాలైన దిల్మా స్వల్ప
మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. 51.6% ఓట్లు దిల్మా పార్టీకి...
భారత్ కు చెందిన సుందర్ పిచయ్ ను గూగుల్ సంస్థ ఉత్పత్తులు, సర్వీసుల
ఇంఛార్జిగా నియమించారు.సుందర్ పిచయ్ తమిళనాడు రాజధాని చెన్నైలో
జన్మించారు.ఖరగ్ పూర్ ఐఐటీ లో విద్యనభ్యసించారు.అనంతరం 2004 లో గూగుల్...
నవంబర్ 19 న భారత ప్రధాని మోడీ
ఫిజీలో పర్యటించనున్నారు.నవంబర్ 12,13 తేదీల్లో మయన్మార్ రాజధాని నేపైతాలో
నిర్వహించే తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం (ఈఏఎస్)లో ప్రధాని తొలుత
పాల్గొంటారు. అక్కడి నుంచి...
కేంద్ర ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
జయంతి అక్టోబర్ 31 ని జాతీయ ఐక్యాత దినంగా (రాష్ట్రీయ్ ఏక్తా దివస్ గా)
నిర్వహించాలని నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోంమంత్రి...
ఈడెన్ గార్గేన్స్ లో 10 టెస్టుల్లో 5 సెంచరీలు.. 110.63 సగటుతో 1217 పరుగుల
వరద పారించి కోల్ కతా దత్తపుత్రుడిగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ ఆ
చారిత్రక స్టేడియంలో మరోసారి తన తడాఖా చూపనున్నాడు.. ఈసారి...
రాష్ట్రంలో తెలంగాణా మహిళా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటైంది. మసూద్ మహిళా
క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాణి
ఝాన్సీ జాతీయ మహిళా క్రికెట్ టోర్నీ హైదరాబాద్ వేదికగా...
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ సీడ్ మిషన్ ఎగ్జీక్యూటివ్
కమిటి ఏర్పాటు చేసింది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులను జారి
చేసింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి ఛైర్మెన్ గా ఉంటారు....
సినిమా రివ్యూ : కార్తికేయ
రేడియో జల్సా రేటింగ్ : 3.25/5.00
విడుదల : అక్టోబర్ 24,2014
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
సంగీతం : శేఖర్చంద్ర
తారాగణం : నిఖిల్,స్వాతీ రెడ్డి,రావు...
తూర్పు అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగడంతోపాటు,శ్రీలంక నుండి తమిళనాడు
వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.దీని ప్రభావంతో తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లలో
మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.రానున్న...
భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించి ట్రోఫి గెలుచుకున్నాడు.ఫైనల్స్ లో ఆయన సింగపూర్ కు చెందిన గిల్ క్రిస్ట్ పై విజయం సాధించారు. ఈ ట్రోఫిని గెలవడం పంకజ్...
ఇంటర్న్ షిప్ కెరీర్ లో మొదట ఉద్యోగం సంపాదించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది ఉద్యోగస్థులు, విద్యార్ధులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయం ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లింక్డ్ ఇన్ చేపట్టిన...
మంగళయాన్ (మార్స్ ఆర్బిటాల్ మిషన్ )ను భారత దేశం అరుణ గ్రహకక్ష్యలోకి పంపించి నెల రోజులు పూర్తైన సందర్భంగా ప్రత్యేక డూడుల్ ని గూగుల్ రూపొందించింది.ఇస్రో 2013 నవంబర్ 5 న శ్రీహరి కోటలోని షార్ నుంచి మామ్...
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం ఢిల్లీ లోని ‘సైరో మలబార్ మిషన్’ అనే స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ సంస్థ తరపున పలువురు ప్రముఖులు వివిధ కార్యక్రమాలను చేపట్టారు.ఇటివల...
జేమ్స్ బాండ్ సినిమా ‘ ద స్పై హు లవ్ డ్ మి ‘లో ఉపయోగించిన 1977 మోడల్ లోటస్ ఎస్పిరిటి సబ్ మెరైన్ కారును యజమాని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ అయిన ఈబే లో వేలానికి పెట్టాడు.ఈ వేలం ప్రారంభ ధర 10 వేల అమెరికన్...
ఫేస్ బుక్ వినియోగ దారుల ఖాతాల రక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది.
దొంగిలించిన పాస్ వర్డ్,ఈ మెయిల్ ఐడీలను పర్యవేక్షించడానికి కొత్తగా
ఆటోమేటిక్ సర్వీస్ ను ప్రారంభించింది. తప్పుగా ఎంటర్ చేసే పాస్ వర్డ్,...
అమెరికా, చైనా రెండు దేశాల పరిశోధకులు సంయుక్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ ను
ఉపయోగించుకొని రెండు రోబోలు సమన్వయం చేసుకొని పనిచేసే విధానాన్ని
రూపొందించారు. అమెరికాలోని పిట్స్ బర్గ్ కు చెందిన ఓ యునివర్సిటీ...
అంతర్జాతీయ ట్రావెల్ గైడ్ ‘లోన్లీ ప్లానెట్’ ప్రతీ సంవత్సరం విడుదల
చేసే చూడదగ్గ నగరాల్లో 2015 సంవత్సరానికి గాను చెన్నై నగరం మొదటి పది
స్థానాల్లో ఒకటిగా నిలిచింది.’లోన్లీ ప్లానెట్’ విడుదల చేసిన ఈ జాబితాలో...