Wednesday, April 09, 2025

Radio LIVE


Breaking News

Sunday, 26 April 2015

కన్న కొడుకును హత్యచేసిన తల్లిదండ్రులు

తిరుపతి దిగువ సాంబయ్యపల్లిలో కన్న తల్లిదండ్రులే తమ కొడుకును హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం గత కొద్ది రోజులుగా రాంబాబు అనే యువకుడు తన ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులను హింసిస్తున్నాడు. ఈ వేదింపులను తప్పుకోలేని రాంబాబు తల్లిదండ్రులు తమ కొడుకును హత్య చేసి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates