Wednesday, April 09, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 29 April 2015

ఈతకు వెళ్లి మృతి చెందిన ఏడుగురు

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆమనగల్లు మండలంలోని సిరికొండ గౌరమ్మ చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు మృతిచెందారు.వీరు విహారయాత్ర కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ లోని చాంద్రయణగుట్ట వాసులుగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates