Wednesday, April 09, 2025

Radio LIVE


Breaking News

Wednesday, 29 April 2015

గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు : ఏపీ

మే 2 నుంచి మే 11 వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సదస్సులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీని మండల స్థాయి కమిటీ సందర్శిస్తుంది.
నీటిపారుదల శాఖలోని ఒక ఇంజనీరింగ్ అధికారి, రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారి, మండల వ్యవసాయధికారి, ఉపాధి హామీ ఏపీవో, అటవీ సంరక్షణ అధికారి తో పాటు నీరు చెట్టుతో సంబంధం ఉన్న ఇతర మండలస్థాయి అధికారులు ఈ బృందంలో ఉంటారు.
వీరు రోజు రెండు సార్లు పంచాయతీలను సందర్శించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates