Monday, April 07, 2025

Radio LIVE


Breaking News

Tuesday, 28 April 2015

2026 నాటికి 17 కోట్లకు చేరనున్న వృద్దుల సంఖ్య

భారతదేశంలో వృద్దుల సంఖ్య 2026 నాటికి 17 కోట్లకు చేరనుంది. ఇది దేశం మొత్తం జనాభాలో 12%. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర సహాయకమంత్రి విజయ్ సాంప్లా తెలిపారు. 2006లో అధికారుల అంచనాల ప్రకారం భారత్ లో వృద్ధుల సంఖ్య 2016లో మొత్తం దేశ జనాభాలో 11.81% ఉంటుందని, ఇది 2021 నాటికి 14.31% నికి చేరుతుందని ఆయన అన్నారు. 2001-2011 మధ్య కాలంలో వృద్దుల సంఖ్య 7.7 కోట్ల నుంచి 10.38 కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates