బుధవారం ఆరు జనతాపరివార్ పార్టీల విలీనం జరగనుంది.
బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నివాసంలో SP, SJT, JDU, JDS, RJD, INLD పార్టీల సమావేశం జరగనుంది.
ఈ భేటీలో కొత్త కూటమికి పేరు మరియు గుర్తును ఖరారు చేసే అవకాశం ఉంది.
ఈ నూతన పార్టీకి సైకిల్ గుర్తును నిర్ధారించుకొనున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ కొత్త పార్టీకి సమాజ్ వాదీ జనతా దళ్ లేదా సమాజ్ వాదీ జనతా పార్టీ అనే పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment