టీసీఎస్ కంపెనీ యాజమాన్యం తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ ప్రకటించింది.
కంపెనీ స్టాక్ ఎక్సేంజీలో లిస్టింగ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ బోనస్ ను ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కనీసం ఒక సంవత్సరం కంపెనీలో సర్వీసు వున్నా వారు బోనస్ కు అర్హులని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
రూ.2628 కోట్లను బోనస్ కోసం కేటాయించినట్లు సమాచారం.
No comments:
Post a Comment