Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

సాంకేతిక లోపంతో వరంగల్ లో నిలిచిన పలు రైళ్లు

సాంకేతిక లోపంతో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి.కేసముద్రంలో తమిళనాడు, నేక్కొండలో సింహపురి, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ , గుండ్రాతిమడుగు లో శాతవాహన ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోగా రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates