జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాడు.ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కోవద్దని రైతుల దగ్గరికి వెళ్లి మరీ కలిశాడు కొన్ని రోజుల క్రితం.ఇప్పుడు అదే విషయమై మరోసారి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ క్రింది విధంగా ట్వీట్ చేశాడు .....
"ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.",
"ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను."
భూసేకరణ చట్టం ప్రయోగిస్తే,రైతులకు అండగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నానని తన ట్వీట్ లో తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.
— Pawan Kalyan (@PawanKalyan) April 10, 2015
ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) April 10, 2015
No comments:
Post a Comment