ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
నూతన ఆప్కాబ్ అధ్యక్షుడిగా పిన్నమనేని వెంకటేశ్వర రావుని, వైస్ ఛైర్మెన్ గా వరపుల బోగిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష,ఉపాధ్యక్ష పదవులకు ఒక్కొక్కనామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఈ ఎన్నిక ఏకాగ్రివమైంది.
వీరికి ఎన్నికల అధికారి తేజోవతి దృవీకరణ పత్రాలను అందజేశారు.

No comments:
Post a Comment