Radio LIVE


Breaking News

Saturday, 11 April 2015

జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ తో పాటు అశోక్ గజపతిరాజు మరియు వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates