ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీ తో పాటు అశోక్ గజపతిరాజు మరియు వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
No comments:
Post a Comment