నూతంగా 18 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైంది.
తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది.
తెలంగాణ నుంచి ముగ్గురు TDP శాసన సభ్యులకు మరియు BJP కి కూడా ఈ బోర్డులో చోటు కల్పించారు.
TTD చైర్మన్ గా చదల కృష్ణమూర్తి నియామకం అయ్యారు.
No comments:
Post a Comment