Radio LIVE


Breaking News

Saturday, 11 April 2015

TTD చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి నియామకం

నూతంగా 18 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైంది. తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి ముగ్గురు TDP శాసన సభ్యులకు మరియు BJP కి కూడా ఈ బోర్డులో చోటు కల్పించారు. TTD చైర్మన్ గా చదల కృష్ణమూర్తి నియామకం అయ్యారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates